రోజు: సెప్టెంబర్ 24, 2012
-
గంధర్వ బాలిక… మార్గరెట్ మాహీ, న్యూజిలాండు కవయిత్రి
. నేను పుట్టిన ఉత్తరక్షణంలోనే, ఖడ్గమృగమ్మీద స్వారీ చేశాను. మగపిల్లలు కప్పపిల్లల్ని వాళ్ల పాత్రల్లోకి ఏరుకుంటుంటే, నేను నా డబ్బాని నక్షత్రాలతో నింపేను. నేను సూర్యుణ్ణి చూడ్డానికి కూనిరాగం తీస్తున్నానని మిగతా పిల్లలు నన్ను వేలెత్తి చూపిస్తూ పారిపోతారు. నేను పక్షులని పంజరాల్లోంచి విడిచిపెడతానని ప్రజలు నన్ను చూస్తే తలుపేసుకుంటారు. ఓ మగవాళ్ళ లోకమా! నీ కిదే పదేపదే నా వీడ్కోలు మళ్ళీ ఇక్కడికి మరోసారి రమ్మన్నా రాను . మార్గరెట్ మాహీ న్యూజిలాండు కవయిత్రి .…